Karnataka Assembly Elections ఓటు ప్రజాస్వామ్యంలో పవిత్ర భాగం | Telugu Oneindia

2023-05-10 2,409

Karnataka Assembly Elections 2023: Infosys founder Narayana Murthy and his wife Sudha Murty cast their votes in Bengaluru for Karnataka Polls. కర్ణాటక ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఆయన సతీమణి సుధా మూర్తి.సుధా మూర్తి తన ఓటు వేసిన తర్వాత యువ ఓటర్లకు సందేశం ఇచ్చారు, ఓటు ప్రజాస్వామ్యంలో పవిత్ర భాగం అంటూ చెప్పారు. ఇక ఓటు వేస్తేనే ఏదైనా అడిగే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి. ఒకవేళ ఓటు వేయకపోతే ఎవరికి ఇతరులను విమర్శించే హక్కు ఉండదని స్పష్టం చేశారు.

#KarnatakaAssemblyElections
#Karnataka
#NirmalaSitharaman
#assemblyelections2023
#bengaluru
#BSYediyurappa
#bjp#congress
#NarayanaMurthy

~ED.42~PR.41~